28/08/2025
ది :- 30-08-2025 శనివారం సాయంత్రం భరతనాట్యం కార్యక్రమం సుమారు 25 మందితో సభ్యులతో
విష్ణాలయం గుడి దగ్గర గల పెరిక సంఘము వారి వినాయక విగ్రహం వద్ద
ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విచ్చేసి వినాయకుని వద్ద జరిగే పూజాది కార్యక్రమములలో పాల్గొని భారతనాట్యం తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము