19/08/2025
ప్రియులైన సహోదరీ సహోదరులకు వందనాలు... 🙏
ప్రియులారా... ఈ నెల 27న (బుధవారం, సెలవు దినం) మన కల్వరి ప్రార్ధన మందిరము, ఒంగోలులో *శ్రీ సురేష్ బాబు పురిటిగడ్డ* (ప్రముఖ పరిశోధకులు, రచయిత మరియు తెలంగాణా రత్నా అవార్డు గ్రహీత) గారి ఆధ్వర్యములో *ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర* అనే ప్రత్యేకమైన చరిత్రను తెలియజేయు కార్యక్రమము నిర్వహించబడుతుంది... రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఈ మీటింగులో పాల్గొంటున్నారు... మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 250 సంవత్సరాల తెలుగు క్రైస్తవ చరిత్రను నేర్చుకోవాలని కోరుతున్నాము... ఇది అత్యవసరమా అని అంటే నా మనస్పూర్తిగా చెబుతాను., ఈ నాటి తెలుగు క్రైస్తవలోకం నాటి చరిత్రను మరచిపోవుచున్నది... గనుక నేటి తరాలు, రాబోవు తరాలు చరిత్రను మరచిపోకూడదు అనే సంకల్పంతో ఈ మీటింగ్ ను నిర్వహిస్తున్నాము... ఇది బోధకులకు, పాస్టర్లకు, సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, చరిత్ర పరిశోధకులకు, విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకం... ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫీజు ₹.100/- (మార్నింగ్ టీ స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ స్నాక్స్ నిమిత్తం) 9652962128 కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి మీ చైర్ రిజర్వ్ చేసుకోవాలని, మీరు వచ్చే విషయాన్ని కనీసం ఒకరోజు ముందుగా 8977751077 కి వాట్సాప్ చెయ్యాలని కోరుతున్నాము... మనం మీటింగులో కలుద్దాం.. దేవుడు మనలను తన జ్ఞానముతో, చరిత్రలోని సత్యాల ద్వారా ఆత్మస్థైర్యం పెంపొందించి దీవించును గాక! ఆమెన్.