04/04/2026
డి. వెలంపల్లి గ్రామ తిరునాళ్ల ఏర్పాట్ల పనులను
మాజీ జెడ్పీటీసీ మరియు సింగిల్ విండో సొసైటీ చైర్మన్ రామచంద్ర నాయుడు గారు సమీపంగా పరిశీలించారు.
తిరునాళ్లకు సంబంధించిన అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయని, అవసరమైన ఏర్పాట్లన్నింటిని గ్రామ పెద్దలు, ఆలయ ట్రస్టీలు సమిష్టిగా పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో తిరునాళ్లు వైభవంగా, ఘనంగా నిర్వహించబడనున్నాయనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.