15/08/2023
ఆగస్టు 14, 1947 ...
* కేవలం ఒక కుటుంబం యొక్కఅధికార దాహం, స్వార్ధపరత్వం కొరకు భారతదేశాన్ని రెండు ముక్కలుగా ఖండించిన దుర్దినం.
* పక్కలో నాగుపామువలె భారతదేశానికి పొరుగున పాకిస్తాన్ పేరుతో మతరాజ్యం ఆవిర్భవించిన దుర్దినం.
* కరకు తురకలు తమ నెత్తుటి దాహంతో, మతోన్మాదంతో లక్షలాదిమంది హిందువులను ఊచకోత కోసిన దుర్దినం.
* హిందువుల రక్తం ఏరులై పారిన దుర్దినం.
*మానవతులైన వేలాది హిందూ స్త్రీల అభిమానం మంట కలిసిన దుర్దినం.
* భయబ్రాంతులకు గురైన వేలాది హిందూ కుటుంబాలు, క్షతగాత్రులు దిక్కుతోచని స్థితిలో తమ ఆస్తులను, సంపదలను తురకలకు వదిలివేసి పాకిస్తాన్ నుండి కట్టుబట్టలతో, ఆకలి కేకలతో, దయనీయమైన స్థితిలో శరణార్ధులుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన దుర్దినం.
* హిందూ సంస్కృతికి కేంద్రాలైన అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రిక నగరాలు, నదీనదాలతోబాటు తక్షశిల లాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేయడం కొరకు పాకిస్థాన్ కు అప్పజెప్పిన దుర్దినం.
*** చరిత్రలో జరిగిన ఈ ఘోరమైన తప్పిదాన్ని సరి చేయవలసిన అవసరం మన పైన, మన భావితరాల పైన ఎంతగానో ఉంది . అందుకొరకు ఈ రోజున మనమంతా అఖండ భారత దేశాన్ని ఏనాటికైనా సాధిస్తామని సంకల్పం తీసుకుందాం. నిజమైన భారతదేశపు చరిత్రను సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం.