25/12/2024
కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ మిరియాల వెంకట్ రావు గారి 84వా జయంతి మహోత్సవం 25/12/2024 మచిలీపట్నం లో మచిలీపట్నం కాపునాడు పార్లమెంట్ అధ్యేక్షులు వడ్లమూడి వీరాంజనేయులు (చిన్న) గారి అధ్వర్యంలో మచిలీపట్నం చిత్రకళ సంసద్ భవనము నందు బ్రహ్మాండంగా నిర్వహించిన కార్యక్రమములో వివిధ రంగాలలో విశిష్ట సేవాలు అందించిన మన కాపు సోదర,సోదరీమణులైనా
*శ్రీ డాక్టర్ ఆర్వీ లక్ష్మణ స్వామి (చిన్నాపురం డాక్టర్ గారు) *శ్రీఅప్పినీడు పూర్ణచంద్రరావు (గాధేపూడి సిద్ధాంతి) గారు
*శ్రీమతి పిన్నిసేటి ఛాయాదేవి గారైనా (4వా డివిజన్ కార్పొరేటర్) గనంగా శాత్కరించి సన్మానించారు
ఇ కార్యక్రమములో జాతీయ కాపునాడు అధ్యక్షులు
* గళా సుబ్రహ్మణ్యం గారు,
*బండి రామకృష్ణ గారు(మచిలీపట్నం అసెంబ్లీ జెనసేన పార్టీ అధ్యక్షులు )
*లంకిశెట్టి బాలాజీ (న్యాయ సెల్అధ్యక్షులు)
*కొట్టే వెంకట్రావు (జెనసేన పార్టీ నాయకులు)
* మడమాల రాంబాబు గారు (రిటైర్డ్ టీచర్ )
*పంతం గజేంద్రరావు బీజేపీ (రాష్ట్ర కార్య వర్గ సబ్యులు)
*చెలమల సెట్టి తిరుమల రావు
*పెదిశెట్టి నాగభూషణం
కార్యక్రమములో ప్రెసంఘించారు