29/07/2017
మన మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీయందు వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయము నందు శ్రావన మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నవి కావునా యావన్మంది భక్తులు విచ్చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు తిలకించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము .