13/03/2026
👉👏వైఎస్ భారతి రెడ్డి గారికి దైవజనుల ప్రత్యేక ప్రార్థనలు...
👉వైఎస్ థామస్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు..పాల్గొన్న.. న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్, పి.రవితేజ... తదితరులు.... కడప ప్రముఖ దైవజనులు....
⭐కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన "పల్స్ హాస్పిటల్" ప్రారంభోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారిని వైఎస్ థామస్ రెడ్డి గారి సమక్షంలో ప్రముఖ క్రైస్తవ దైవజనులు... కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏ. వంశీధర్ గారికి (కార్డియాలజిస్ట్), డాక్టర్ ఏ.విద్యాధర్ గారికి (ఆప్తాల్మాలజిస్ట్).. శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. అత్యాధునిక వసతులతో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కడప ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, వైద్య సేవలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.