Sri Sri Sri Vidya Nrusimha Bharathi Swamy, Sri Pushpagiri Mutt

Sri Sri Sri Vidya Nrusimha Bharathi Swamy, Sri Pushpagiri Mutt Bramheebhootha Sri Vidya Nrusimha Bharathi Swamy Sri Jagadguru Pushpagiri Sankaracharya Mahasamsthanam

Sri Pushpagiri Mutt

21/02/2024
09/02/2024
27/11/2023

శ్రీ పుష్పాచలేశ్వర ఆలయంలో తొలి జ్యోతి దర్శనం -27-11-2023 5:00 Pm on wards
google Map::https://maps.app.goo.gl/NaUxGBMbkKuzkwwFA
కార్తీక పౌర్ణమి సోమా వారం రోజు సాయంత్రం స్వయంభు శ్రీ పుష్పాచలేస్వర స్వామి దేవస్థానం పునః ప్రారంభకుడు, చైర్మన్, అంబాబత్తుల అండకొండ రాముడు శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ పుష్పాచలేశ్వరునికి తొలిసారి జ్యోతి దర్శనం, సహస్ర దీపోత్సవం నిర్వహించనున్నారు. కొండ చుట్టు పక్కల గ్రామాలు జ్యోతి దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ , దేవస్థాన చైర్మన్ తెలియజేశారు, పెద్ద ఎత్తున శ్రీ పుష్పాచలేశ్వర స్వామి భక్తులు పాల్గొని జ్యోతి దర్శనం చేసుకోవాలని కోరారు, అలాగె జ్యోతి దర్శనం కోసం శ్రీ పుష్పాచలేశ్వర(పుష్పగిరి కొండ)కొండ పైకి వచ్చే భక్తులు తగు వ్యక్తిగత రక్షణ తీస్కొని పాల్గొనాలని శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం పునః ప్రారంభకుడు, ఛైర్మన్ అంబాబత్తుల అండకొండ రాముడు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి పి న్ అశ్వినీ గారు పత్రిక ముఖంగా తెలియజేశారు.
బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ - Brahmasri Bangaraiah Sarma Sri Sri Sri Vidya Nrusimha Bharathi Swamy, Sri Pushpagiri Mutt AndakondaRamudu A


20/06/2023

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య ధర్మ పరిరక్షణ సమితి Sri Sri Sri Vidya Nrusimha Bharathi Swamy, Sri Pushpagiri Mutt AndakondaRamudu A

27/04/2023
26/01/2023

ఈరోజు మాఘ శుద్ద పంచమీ,
కీ.శే శ్రీమతి కైప భాస్కరమ్మ, శ్రీ కైప శేషయ్య ల చతుర్ద పుత్రుడు శ్రీ కైప రామ మూర్తి ని శ్రీ పుష్పగిరి పీఠానికి ఉత్తరాధికారిగా నిర్ణయించి మాఘ శుద్ద పంచమీ, 1957 ఫిబ్రవరి 4 వ తేదీన ఇదే రోజు అనంత శ్రీ విభూషిత శ్రీ మదభినవోద్దండ విద్యా శంకర భారతీ స్వామి వారి చే రిక్త తిధి చవితి లో ఆశ్రమ స్వీకారం చేసి శ్రీ మదభినవోద్దండ విద్యా నృసింహ భారతీ స్వామి వారిగా యోగ పట్టాన్ని పొంది అదే రోజు పంచమి (తిధి ద్వయం) ఘడియలలో పీఠాధిపత్యాన్ని స్వీకరించి దాదాపు 60 సంవత్సరాలు పీఠాధిపత్యం వహించినారు. ఈ రోజు వారి 66 వ పీఠాధిరోహణ విశేష దినం. అందరికీ శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల మరియు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వార్ల ఆశీస్సులు

శ్రీశ్రీశ్రీ బ్రహ్మీభూత జగద్గురు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి జన్మదిన వార్షికోత్సవం
04/10/2022

శ్రీశ్రీశ్రీ బ్రహ్మీభూత జగద్గురు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి జన్మదిన వార్షికోత్సవం

ఈరోజు మాఘ శుద్ద పంచమీ, కీ.శే శ్రీమతి కైప భాస్కరమ్మ, శ్రీ కైప శేషయ్య ల చతుర్ద పుత్రుడు శ్రీ కైప రామ మూర్తి ని శ్రీ పుష్పగ...
05/02/2022

ఈరోజు మాఘ శుద్ద పంచమీ,
కీ.శే శ్రీమతి కైప భాస్కరమ్మ, శ్రీ కైప శేషయ్య ల చతుర్ద పుత్రుడు శ్రీ కైప రామ మూర్తి ని శ్రీ పుష్పగిరి పీఠానికి ఉత్తరాధికారిగా నిర్ణయించి మాఘ శుద్ద పంచమీ, 1957 ఫిబ్రవరి 4 వ తేదీన ఇదే రోజు అనంత శ్రీ విభూషిత శ్రీ మదభినవోద్దండ విద్యా శంకర భారతీ స్వామి వారి చే రిక్త తిధి చవితి లో ఆశ్రమ స్వీకారం చేసి శ్రీ మదభినవోద్దండ విద్యా నృసింహ భారతీ స్వామి వారిగా యోగ పట్టాన్ని పొంది అదే రోజు పంచమి (తిధి ద్వయం) ఘడియలలో పీఠాధిపత్యాన్ని స్వీకరించి దాదాపు 60 సంవత్సరాలు పీఠాధిపత్యం వహించినారు. ఈ రోజు వారి 65 వ పీఠాధిరోహణ విశేష దినం. అందరికీ శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల మరియు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వార్ల ఆశీస్సులు

శ్రీ A. K. C నటరాజన్ గారు కర్ణాటక సంగీత ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధులైన క్లారినెట్ వాద్య విద్వయంసులు. శ్రీ శ్రీ శ్రీ విద్య...
26/01/2022

శ్రీ A. K. C నటరాజన్ గారు కర్ణాటక సంగీత ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధులైన క్లారినెట్ వాద్య విద్వయంసులు. శ్రీ శ్రీ శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారికి ప్రియశిష్యులు. వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం అత్యంత ముదావహం. వారు శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల సంపూర్ణ అనుగ్రహం తో నిండు నూరేళ్లు జీవించి సంగీత సేవలో తరించాలి.

శ్రీ పుష్పగిరి పీఠం ౼ శ్రీ మల్లాది వారు.శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి(శ్రీ చక్రయ్య స్వామి) వారు తమ ఉత్తరాధికారిని నియమ...
25/01/2022

శ్రీ పుష్పగిరి పీఠం ౼ శ్రీ మల్లాది వారు.
శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి(శ్రీ చక్రయ్య స్వామి) వారు తమ ఉత్తరాధికారిని నియమించడానికి నిర్ణయించి పీఠ ఆస్థాన విద్వాంసులు అయిన శ్రీ మల్లాది దక్షిణామూర్తి గారిని అప్పటి రెంటపాళ్ల గ్రామం లో ఉన్న పీఠానికి ఆహ్వానించారు.
శ్రీ వారి ఆహ్వానం మేరకు వారు దంపతీ సమేతంగా శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారిని వెంటబెట్టుకొని వచ్చి శ్రీ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు ఎంతో అనుగ్రహముతో వారి అభిమతాన్ని తెలియజేస్తూ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని శ్రీ స్వామి వారి ఉత్తరాధికారిగా నియమిఇస్తున్నట్లు ప్రకటించారు.
వెంటనే దైవజ్ఞులచే ముహూర్త నిర్ణయం కూడా చేశారు. మాతృమూర్తి శ్రీమతి ఆదిలక్ష్మమ్మ గారి అనుమతి తీసుకోవడం జరిగాయి.
ముహూర్త సమయానికి రెండు రోజుల ముందే శాస్త్రి గారి కుటుంబం రెంటపాళ్ల(గుంటూరు జిల్లా)లోని మఠానికి చేరుకొన్నారు.
కథ ఒక కొత్త మలుపు తిరిగింది. శ్రీ స్వామి వారి అన్నదమ్ములు శ్రీ స్వామి వారి మీద తీవ్రమైన వత్తిడి చేసి శ్రీ స్వామి వారి అన్న కుమారుడిని ఉత్తరాధికారి గా ప్రకటించి అదే ముహూర్తానికి ఆశ్రమ స్వీకార కార్యక్రమాన్ని జరిపించారు. అయితే ఈ సన్యాస కార్యక్రమం ఇష్టం లేని శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారు ఇంట్లోంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఊరి చివర్లో ఉన్న ఒక గడ్డివాము లో దాక్కోవడం జరిగింది. పెద్దవాళ్ళు వెళ్లి వారిని బలవంతంగా తీసుకొచ్చి వారికి సన్యాసం ఇవ్వటం జరిగింది.
తర్వాతి కాలం లో శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారు ఇష్టం లేక తీసుకొన్న సన్యాసం మరియు ఇతరత్రా కారణాల వల్ల వారికి మతిభ్రమణం కలిగింది.
పీఠ రక్షణ కొరకు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి(శ్రీ కైపా రామ్మూర్తి) గారిని ఉత్తరాధికారిని తీసుకుని అదే రోజునే వారిని పీఠాధిపతి గా నిర్ణయించారు. వారి తదనంతరం ఇప్పుడు శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారు ప్రస్తుత పీఠాధిపతులు గా పీఠపాలన చేస్తున్నారు.
శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు శ్రీ మల్లాది వారిని ఎంతగానో ఆదరించారు. పలు సందర్భాల్లో శ్రీ మల్లాది వారు ఈ విషయాన్ని తెలియజేసి వున్నారు.
నాలుగు తరాల శ్రీ పుష్పగిరి పీఠ పీఠాధిపతులతో అనుబంధం కలవారు శ్రీ మల్లాది వారు.
🙏🙏🙏🙏🙏

Address

Hyderabad
500016

Telephone

+919849530641

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sri Sri Vidya Nrusimha Bharathi Swamy, Sri Pushpagiri Mutt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share