24/05/2026
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఫిల్మ్ కార్పొరేషన్) నూతన బోర్డును ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితితో అధికారికంగా ఏర్పాటు చేసింది.
ముఖ్య నియామకాలు:
చైర్మన్: పి. భరత్ భూషణ్
వైస్ చైర్మన్: మెహర్ రమేష్ (దర్శకుడు)
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు (సభ్యులు):
సినీ ప్రముఖులు సుమన్, ఎస్. శివాజీ, బుర్రా సాయిమాధవ్, చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల, ఝాన్సీ, మరియు వి. సముద్ర.