04/06/2022
కోరినవారికి కోరిన వరాలు ఇచ్చి భక్తుల పాలిట కొంగుబంగారమై సమస్త ఆరాధ్యదైవమై నీరాజనాలు అందుకుంటూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అడిగొప్పల గ్రామంలో వేంచేసియున్న శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలు,అభిషేకాలు,కుంకుమార్చనలు,కైంకర్యాలు అమ్మవారి భక్తులకు అందించేందుకు ఏర్పాటు చేయబడిన పేజీ.