Sri Mouna Prakaasini - श्रीमौनप्रकाशिनि

  • Home
  • India
  • Eluru
  • Sri Mouna Prakaasini - श्रीमौनप्रकाशिनि

Sri Mouna Prakaasini - श्रीमौनप्रकाशिनि ఈ పేజి ను హిందూధర్మం & హైందవ సంస్కృతి ?

21/12/2022

प्रेस वक्तव्य :
देश को अवैध धर्मांतरण के अभिशाप से दिलाएंगे मुक्ति: आलोक कुमार
सांसद संपर्क के बाद अब विहिप का धर्मांतरण के विरुद्ध देश व्यापी अभियान 21 से
नई दिल्ली, दिसंबर 20, 2022। देश में बढ़ती लव जिहाद व अवैध धर्मांतरण की घटनाओं से त्रस्त हिन्दू समाज अब इसके स्थाई समाधान का मार्ग ढूंढ रहा है। विश्व हिन्दू परिषद ने संत समाज के साथ देश के प्रत्येक मत-पंथ-संप्रदाय को साथ लेकर इसके विरुद्ध शंखनाद कर दिया है। विहिप के केन्द्रीय कार्याध्यक्ष व सीनियर एडवोकेट श्री आलोक कुमार ने आज घोषणा की कि विश्व हिन्दू परिषद के कार्यकर्ता आगामी 21 दिसंबर से 31 दिसंबर तक सम्पूर्ण देश में ‘धर्म रक्षा अभियान” चलाकर ना सिर्फ छल-कपट, लोभ-लालच या बल पूर्वक हो रहे धर्मांतरण के प्रति देशवासियों को सजग करेंगे अपितु, राष्ट्र को इस कलंक से मुक्ति भी दिलाएंगे।
उन्होंने कहा कि 23 दिसंबर को स्वामी श्रद्धानंद जी के बलिदान दिवस को केंद्र में रखकर उनके शुद्धि आंदोलन को आगे बढ़ाएंगे तथा हिन्दू समाज से किसी भी कारण से दूर हुए स्वजनों को स्वधर्म में वापसी के अभियान ‘परावर्तन’ को तेज करेंगे। अभियान के दौरान हवन-यज्ञ, कथा-प्रवचन, शोभा यात्राएं, गोष्ठियाँ, सद-साहित्य के वितरण के अतिरिक्त पद यात्राओं व प्रभात फ़ेरियों में पूज्य संतों की भागीदारी व मार्ग दर्शन, महिला-पुरुषों तथा बच्चों के विशिष्ट कार्यक्रमों के अतिरिक्त अनेक प्रतियोगिताएं व धर्म जागरण के कार्यक्रम होंगे।
आज नई दिल्ली में एक प्रेस वार्ता को संबोधित करते हुए विहिप कार्याध्यक्ष ने बताया कि अभी तक 62 लाख हिंदुओं को हमने धर्मांतरण से बचाया है तथा 9 लाख को ससम्मान स्वधर्म में वापस लाकर उनका परावर्तन कराया है। लगभग 20 लाख गौवंश को काटने से तो वहीं 25 हजार बेटियों को लव जिहाद के चंगुल में फँसने से बचाया। उन्होंने कहा कि विहिप की स्थापना के दूसरे ही वर्ष में यानि 1966 के प्रथम विश्व हिन्दू सम्मेलन में 12 देशों के एक लाख से अधिक प्रतिनिधियों की उपस्थिति में हुई ‘परावर्तन’ यानि स्वधर्म में वापसी की उद्घोषणा तथा उसके तीन वर्ष बाद ही 1969 में पू. जगद्गुरुओं द्वारा ‘हिंदवा: सोदरा सर्वे, ना हिन्दू पतितो भवेत’ की घोषणा ने समाज में नव ऊर्जा का संचार किया।
श्री आलोक कुमार ने बताया कि विश्व हिन्दू परिषद का इन दिनों देश भर के सांसदों से विशेष संपर्क का एक अभियान चलाया जा रहा है। गत 12 दिसंबर से प्रारंभ हुए इस 12 दिवसीय अभियान के दौरान संसद के दोनों सदनों के सांसदों से व्यक्तिगत संपर्क किया जा रहा है। उन्होंने कहा कि इसके अंतर्गत विहिप के विशेष संपर्क विभाग के कार्यकर्ता उन्हें जन संख्या के असंतुलन, मंदिरों के सरकारी नियंत्रण से मुक्ति तथा धार्मिक तीर्थ-स्थलों की पवित्रता के लिए केंद्र व राज्यों में पृथक मंत्रालय बनाए जाने संबंधी बिंदुओं पर उनका ध्यान आकृष्ट कर रहे हैं। अभियान के प्रथम चरण में 4 महिलाओं सहित विहिप के कुल 74 कार्यकर्ता जुटे थे। गत 8 दिनों में 225 लोकसभा तथा 61 राज्य-सभा के सांसदों को मिलाकर सभी दलों के कुल 286 माननीय सांसदों से संपर्क हो चुका। कुछ मुस्लिम व ईसाई सांसदों से भी हमारी भेंट हुई। अभियान का दूसरा चरण कल से प्रारंभ हुआ है और आगामी शुक्रवार तक हम 450 से 500 सांसदों से भेंट कर लेंगे।
इस प्रेस वार्ता में विहिप के अखिल भारतीय धर्म-प्रसार प्रमुख श्री सुधांशु पटनायक व विशेष संपर्क प्रमुख श्री नरपत सिंह भी विशेष रूप से उपस्थित थे।
जारी कर्ता:
विनोद बंसल,
राष्ट्रीय प्रवक्ता, विश्व हिंदू परिषद

18/01/2021

*నుదుటన..బొట్టు పెట్టుకోకపోతేఏమవుతుందో..తెలుసుకోండి..*
🕉️🌞🌎🏵️🌼🚩

*మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటు వంటి ప్రాధాన్యత ఉంది.*

బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు.
అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,
ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు..
రెండూ కూడా స్మశానంతో సమానం..
అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే
దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో
అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి...అని
పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.
కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు.

అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.
వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు.

కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి
అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు..అది మనపై పడుతుంది..

నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు,
అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు..మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.

మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.

ఎప్పుడైతే దృష్టి మనమీద పడిందో.. అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.

ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన..💐
ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.
అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు
మన ముఖములో కనబడుతాయి.
కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది.
మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది.
తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.
మనఃశాంతి పోతుంది.
చిరాకు వస్తుంది.
ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే
మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే..
మెదడును కాపాడుకోవాలంటే..
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
అంటే బొట్టు పెడితే చాలు.
మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు
మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.
తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.

జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.
ఎటువంటి ఒత్తిడికి లోనూ కావు.
మనల్ని కాపాడుతూ ఉంటాయి.
మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.
అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.

సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.

అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.

ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని
బొట్టుగా ధరించండి.
ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ
కూడా తొలగిపోతాయి.

అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.

పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా..
సౌభాగ్యవతులే కాకుండా..
మగవారే కాకుండా..
వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా..
కుంకుమను ధరించవచ్చు
దానినే గంగసింధూరము అంటారు.
ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు.

ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.
ఎటువంటి తప్పూ లేదు.
అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి.

మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే.
ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము
దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము.

ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.
అందుకని చక్కగా కుంకుమను ధరించండి.
*మీ ఉన్నతిని కాపాడుకోండి..!*
*ఓం నమః శివాయ..!!🙏*

*సర్వేజనా..సుఖినోభవంతు..💐*

*💐శ్రీ మాత్రే నమః💐🚩*

06/05/2020

Address

Eluru
534450

Telephone

+918332982893

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Mouna Prakaasini - श्रीमौनप्रकाशिनि posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Mouna Prakaasini - श्रीमौनप्रकाशिनि:

Share